చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను గత రెండు నెలల నుండి ఈ బ్లాక్ కాకుండా ఎన్నో పనుల వత్తిడి వల్ల రాలేకపోయాను గత సంవత్సరం లాక్ డౌన్లోడ్ పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ మరల ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీకు నాడు మన తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. కొద్ది రోజుల్లో అనే చెబుతున్నప్పటికీ ప్రజలలో ఒక విధమైన గత సంవత్సరపు బాధలు గుర్తుకొస్తున్నాయి. ప్రజలలో కరుణ భయం ఉన్నప్పటి నిర్లక్ష్యమే వారిని కరోనా బారిన పడేస్తుంది రాత్రిపూట కరెంటు కూడా లేదు ప్రస్తుతం.
Subscribe to:
Post Comments (Atom)
Latest Post
More Post's...
-
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోగనిరోధకశక్తి తక్కువుగా ఉన్న వారే ఈ కరోనా మహమ్మారికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ హెచ...
-
ఈ రోజు పండగ ఉదయాన్నే బక్రీద్ నమాజ్ మసీదులో ఆరు గంటలకి చదివేశాను. పండగ వాతావరణం అయితే ఊరిలో కనబడడం లేదు. వర్షపు జల్లులు పడుతున్నాయి. కరోనా మహ...
-
ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా నంద్యాల లో ఉన్నాను ఇక్కడ లాక్ డౌన్న సాగుతుంది ఉదయం నుండి ఒంటిగంట వరకు ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులను ...
-
ప్రపంచం నేడు కరోనాతో పోరాడుతుంది. ప్రజలు తమ జీవితాలను రక్షించుకోడానికి బాహ్య సమాజం నుండి దూరమై డిజిటల్ రంగానికి దగ్గరవుతున్నారు. నిజం! మీర...
-
నేను రాస్తున్న ఈ సాహిత్యంలో అనుభవంతో రాస్తున్న అనుభవాలే. మన విలువ ఏమిో మనం తెలుసుకోవాలి. మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలుస్తుంది...
-
జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే నగరాలన్నీ నదుల పరివాహక ప్రాంతాలలోనే వెలుస్తాయి. జీవ నదులైన గంగా , యమునా నది పరివాహక ప్రాంతాలలో ఎన్...
-
మన స్వయం కృషి మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తుంది. స్వయంకృషితో సహా పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనేది ఎందరో నిరూపించారు. సహనం చాలా ...
No comments:
Post a Comment