ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా నంద్యాల లో ఉన్నాను ఇక్కడ లాక్ డౌన్న సాగుతుంది ఉదయం నుండి ఒంటిగంట వరకు ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులను తెచ్చుకుంటున్నారు . ఇలాగ శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వారి సంక్షేమం కొరకు ఈ నిర్ణయం తీసుకుంటుంది . ప్రజలు కూడా అందుకు అనుగుణంగానే సహకరిస్తున్నారు . వ్యాపారస్తుల కి ఎంత నష్టం వస్తున్నప్పటికీ తప్పడం లేదు.
Monday, August 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
Latest Post
More Post's...
-
అగ్నిపథ్ భారత కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకం 'అగ్నిపథ్ -2022'. ఇది భారతదేశంలోని త్రివిధ దళాలకు కావలసిన సైనికులను రిక్...
-
ఒకప్పుడు ఎవరినైనా చూసినట్లయితే ఆహా ఎంత స్మార్ట్ గా ఉన్నాడు అంటాము.. తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కావాలి అని అన...
-
జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే నగరాలన్నీ నదుల పరివాహక ప్రాంతాలలోనే వెలుస్తాయి. జీవ నదులైన గంగా , యమునా నది పరివాహక ప్రాంతాలలో ఎన్...
-
ఒక జీవిని హింసించకపోవడమే అహింస. హింసించడం అనేది రకరకాలుగా ఉంటుంది. అది మానసిక హింస కావొచ్చు , శారీరక హింస కావొచ్చు. ఒకరిని దూషించడం , మాట్లా...

No comments:
Post a Comment